18 June 2018

బోడపాటివారిపాలెం చేరుకున్న వైయస్‌ జగన్‌ https://ift.tt/2JNSKXE

తూర్పుగోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్ది సేపటి క్రితం బోడపాటివారిపాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JNSKXE
via IFTTT June 18, 2018 at 07:53PM

No comments:

Post a Comment