అన్న రాకకోసం వేచిచూస్తున్న జనసంద్రం‘తూర్పు’స్వాగతం చరిత్రలో నిలిపోతుంది రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా సంకల్పయాత్ర పండుగ నెలకొంది. రాజమండ్రి రోడ్డు కం రైల్వే బ్రిడ్జీ నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టనున్న వైయస్ జగన్మోహన్రెడ్డికి లక్ష మందికిపైగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ప్రజలు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారని వైయస్ఆర్ సీపీ నేత జక్కంపూడి రాజా అన్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JGRIbR
via IFTTT June 12, 2018 at 08:00PM
No comments:
Post a Comment