18 June 2018

ఎన్నికలు ఎప్పుడొచ్చిన వైయస్‌ఆర్‌సీపీదే గెలుపు https://ift.tt/2JEXYRq

తూర్పు గోదావరి: ఎన్నికలు ఎప్పుడు వచ్చిన వైయస్‌ఆర్‌సీపీదే విజయమని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు కన్నబాబు పేర్కొన్నారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పి.గన్నవరం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతు గుండె చప్పుడు విన్న ఏకైక నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అన్నారు. ఆయన ఆశయ సాధనకు పాదయాత్రగా వస్తున్న వైయస్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JEXYRq
via IFTTT June 19, 2018 at 12:25AM

No comments:

Post a Comment