12 June 2018

గోదావరి బ్రిడ్జి ఊగింది https://ift.tt/2JEXYRq

రాజమండ్రి: వైయస్‌ జగన్‌ రాకతో గోదావరి బ్రిడ్జి ఊగిందని వై యస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కన్నబాబు పేర్కొన్నారు. జనప్రభంజనాన్ని చూసి టీడీపీ శ్రేణుల్లో కలవరం మొదలైందన్నారు. వచ్చేది ప్రజా ప్రభుత్వమే అని, అందరం వైయస్‌ జగన్‌కు తోడుగా నిలుద్దామన్నారు.  

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JEXYRq
via IFTTT June 13, 2018 at 12:10AM

No comments:

Post a Comment