8 June 2018

ఎంపీల రాజీనామాలు చరిత్రలో మిగిలిపోతాయి https://ift.tt/2JEqkyo

గుంటూరు: ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక హోదా సాధనలో రాజీనామా చేసిన వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలను ప్రజలు చిరస్థాయిగా గుర్తుంచుకుంటారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. గుంటూరులో ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడారు. 2014లో తన ఎన్నికల కౌంటింగ్‌లో టీడీపీ నేతలు ఎంత దారుణాలకు పాల్పడ్డారో రాష్ట్రం మొత్తం చూసిందన్నారు. నాలుగుసార్లు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JEqkyo
via IFTTT June 08, 2018 at 08:56PM

No comments:

Post a Comment