9 June 2018

ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన ప్ర‌భుత్వం https://ift.tt/2HzT6Lw

 నెల్లూరు:  చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల్లో విశ్వాసం కోల్పోయింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ  ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌ రెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాలుగేళ్ల పాలన అవినీతి మయం, కుటుంబ పాలన, ప్రజలను మోసం చేయడమేనని  ఆయ‌న విమర్శించారు.  శనివారం కాకాణి మీడియాతో మాట్లాడుతూ..  చంద్ర‌బాబు ప్రజల డబ్బుతో రాజకీయ ప్రయోజనాల కోసమే నవనిర్మాణ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రుల

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2HzT6Lw
via IFTTT June 09, 2018 at 06:32PM

No comments:

Post a Comment