10 June 2018

వందల కోట్ల ప్రజాధనాన్ని దోచేశారు https://ift.tt/2HzEXyf

కొవ్వూరులోకి ప్రవేశించనున్న ప్రజా సంకల్పయాత్ర జననేతకు స్వాగతం పలికేందుకు తండోతండాలు తరలివచ్చిన జనంపశ్చిమగోదావరి: ఇసుక, మట్టి, మద్యం మాఫియాతో టీడీపీ నేతలు వందల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త వనిత ఆరోపించారు. ప్రజల కష్టాలను కడతేర్చేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర నేడు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2HzEXyf
via IFTTT June 10, 2018 at 07:50PM

No comments:

Post a Comment