9 June 2018

టీడీపీ ప్రభుత్వం అన్నింటిలో విఫలం https://ift.tt/2HwdVrr

పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం నిడదవోలు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ రోజులు ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. గతంలో ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. పోలవరం కడతామన్నారు..ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదన్నారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, రైతు రుణమాఫీ అని మోసం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2HwdVrr
via IFTTT June 09, 2018 at 11:10PM

No comments:

Post a Comment