తూర్పుగోదావరి: మైనారిటీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని రిటైర్డు ఐజీ ఇక్బాల్ విమర్శించారు. ఢిల్లీలో ప్రకంపనలు సృష్టిస్తానని, కేంద్రంపై యుద్ధం చేస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నీతి అయోగ్ సమావేశంలో ప్రధాని మోదీకి వంగి వంగి దండాలు పెట్టారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ముస్లింల
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2HV2Sbv
via IFTTT June 18, 2018 at 06:03PM
No comments:
Post a Comment