14 June 2018

రైతుల‌ను ఒప్పించి భూసేక‌ర‌ణ చేప‌ట్టండి https://ift.tt/2HMmvCB

వైయ‌స్ఆర్ జిల్లా: కడప-బెంగళూరు రైల్వే ప‌నుల్లో రైతుల‌కు న‌ష్టం వాటిల్ల‌కుండా చూడాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి   ఆర్డీవో దేవేంద్ర‌రెడ్డిని కోరారు. గురువారం రాయచోటి ప్రాంతం లో రైల్వే లైను భూసేకరణ పై రాయచోటి తహసీల్దార్ కార్యాలయం లో అధికారులు, బాధిత రైతులు తో ఆర్డిఓ దేవేంద్ర రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశం లో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2HMmvCB
via IFTTT June 14, 2018 at 08:42PM

No comments:

Post a Comment