18 June 2018

వైయస్‌ఆర్‌ సీపీలో 60 కుటుంబాలు చేరిక https://ift.tt/2JPqtjP

చిత్తూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలంతా నమ్ముతున్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వాన్ని బలపర్చేందుకు వందల కుటుంబాలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరుతున్నాయని రాజీనామా చేసిన వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. పీలేరు నియోజకవర్గం కేవీపల్లి మండలం జిల్లెళ్లమంద పంచాయతీ పెద్దబిడికిలో మాజీ సర్పంచ్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JPqtjP
via IFTTT June 18, 2018 at 08:28PM

No comments:

Post a Comment